TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
![TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6434e6fd913b4.jpg)
- పేపర్ లీక్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈ డి.
- ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్
- గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ను ముందుగానే అందుకొని
- విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగలపై విచారణ ప్రారంభించిన ఈ డి
- కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారినట్లు ఇప్పటికే ఈడికి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి
- మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈ డి
- సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడి ప్రధాన దృష్టి
- కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్
- శంకర్ లక్ష్మి తో పాటు టిఎస్పిఎస్సి కి చెందిన సత్యనారాయణకు ఈడి నోటీసులు
- బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న ఈడి
- కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్ కస్టడీలోకి తీసుకొని విచారించునున్న ఈడి