శంషాబాద్ విమానాశ్రయం లో మద్యం సీజ్
![శంషాబాద్ విమానాశ్రయం లో మద్యం సీజ్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64649f05c6de9.jpg)
రంగారెడ్డి జిల్లా : గోవా,ఢిల్లీ రాష్ట్రాల నుంచి విమానంలో నగరానికి తరలిస్తున్న మద్యాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీజ్ చేసిన శంషాబాద్ ప్రొహిబిటెడ్ ఎక్సయిజ్ అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయటంతో తెలంగాణ ఎక్సయిజ్ శాఖకు భారీగా గండి
వారం రోజుల వ్యవధిలో 80 పైగా కేసులు నమోదు.
వారివద్ద నుంచి సుమారు విలువైన 300 మద్యం బాటిళ్లు స్వాధీనం