ఘనంగా మండల స్థాయి క్రీడా ఉత్సవాలు ప్రారంభం..

ఘనంగా మండల స్థాయి క్రీడా ఉత్సవాలు ప్రారంభం..

ముద్ర, చివ్వెంల : మండల కేంద్రంలోని చందుపట్ల గ్రామంలో శుక్రవారం ఘనంగా క్రీడ ఉత్సవాలు మండల ఎంపీపీ కుమారి బాబు నాయక్  ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  చివ్వెంల జెడ్ పిటిసి భూక్య సంజీవ నాయక్ పాల్గొని అనంతరం మాట్లాడుతూ క్రీడా ఉత్సవాలలో తెలంగాణ బి ఆర్ ప్రభుత్వం ని రంగాలలో ముందు ఉంటాది అన్నారు. క్రీడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడ ఉత్సవాలు కబడ్డీ ఖో-ఖో  వాలీబాల్, విద్యార్దులకు పోటిలు ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో చందుపట్ల సర్పంచి బోయల కృష్ణ, సేవలాల్ మండల అధ్యక్షుడు, మండల యువజన సంఘ విభాగం ఉపాధ్యక్షుడు, భూక్య నాగునాయక్, ఎంపీటీసీ కోడిబండ్లయ్య, గ్రామ అధ్యక్షుడు వీరస్వామి వెంకన్న రఘు ధరవ రాజేష్ నాయక్ సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.