బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీశ్ రెడ్డి రాక

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీశ్ రెడ్డి రాక

ముద్ర, తిరుమలగిరి: ఈనెల 19న జరిగే తిరుమలగిరి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి. తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ హాజరుకానున్నరని   మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుమలగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి తెలిపారు  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు ఎంపీపీ జడ్పిటిసి సర్పంచ్ లతో పాటు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు ఈ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మండల పరిధిలోని కార్యకర్తలు  నాయకులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.