విద్యానగర్లో పోచమ్మ బోనాలు...

విద్యానగర్లో పోచమ్మ బోనాలు...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ కిట్టి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు యాటలను బలి ఇచ్చి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శరత్ రావు, కాసెట్టి తిరుపతి, నర్సింగరావు, చిరంజీవి, తిరుమలరావు, అశోక్ రావు, విటల్ తదితరులు పాల్గొన్నారు.