పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళా ఉపాధ్యాయులు ముగ్గుల పోటీలు , భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమునారాణి , రాష్ట్ర మహిళా కార్యదర్శి అనిత, వసంత, చందన, శశికళ, శ్రీదేవి, ప్రశాంతి, విద్యాదేవి, రాధ, రచన, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.