ముఖ్యమంత్రికి చిత్రపటం బహుకరణ

ముఖ్యమంత్రికి చిత్రపటం బహుకరణ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టిస్ట్ డానియల్ బి ఆర్ యస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సుప్రీం తెలంగాణా జాతిపిత,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి * ద్వారా గురువారం జరిగిన పార్టీ ప్లీనరీ లో *ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యా యాదవ్,సూర్యపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగందర్ రావు, బండ నరేందర్ రెడ్డి,టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, శాసన సభ్యులు గాధరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి,నోముల భగత్,యన్.భాస్కర్ రావు,బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, రవీంద్ర కుమార్,ఉమ్మడి నల్లగొండ జిల్లా డి సి యం యస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, సూర్యపేట,నల్లగొండ జిల్లాల గ్రంధాలయ సంస్థ చైర్మన్ లు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,రేగట్టి మల్లి కార్జున్ రెడ్డి,బి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు వై. వి, చాడ కిషన్ రెడ్డి, మందుల సామేలు, తదితరులు.