కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన రేగొండ బీజేపీ నేతలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన రేగొండ బీజేపీ నేతలు

ముద్ర న్యూస్ రేగొండ:-గత వారం రోజులుగా కురుస్తున్న భారీ,  వర్షం వల్లన  నష్ట పోయిన మోరంచ,  గ్రామ  ప్రజలను  ఓదర్చాడానికి  వచ్చిన  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  కిషన్ రెడ్డి, కి  చెన్నాపురం,  గ్రామంలో  స్వాగతం పలికిన  రేగొండ  బీజేపీ  మండల నాయకులు ఈ కార్యక్రమంలో .జిల్లా  అధ్యక్షులు  యూగదీశ్వర్  రాష్ట్ర  నాయకులు నాగపురి రాజమోళి గౌడ్,  వెన్నంపల్లి  పాపన్న,  జిల్లా ప్రధాన కార్యదర్శి   ఏడునూతుల నిషిధర్ రెడ్డి,  జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి ప్రసాద్ రావు,  మండల  అధ్యక్షుడు   దాసరి తిరుపతి రెడ్డి,   జిల్లా నాయకులు  సుంకరి మనోహర్, కాంతల సరోత్తం రెడ్డి, ముడుపు అశోక్  రెడ్డి,  మండల ప్రధాన కార్యదర్శి  సురుగూరి రాజేందర్ రెడ్డి,  మండల ప్రధాన కార్యదర్శి పెండల రాజు. గన్ రెడ్డి లింగ రెడ్డి. అది రెడ్డి  జునూతుల రాజు,   కుంతమల్లా,  దేవేందర్.