మరమ్మత్తు కు నోచుకోని రహదారి..

మరమ్మత్తు కు నోచుకోని రహదారి..

ముద్ర,రుద్రoగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగిమండల కేంద్రంలోని మొదటి వార్డుకు  (రామకృష్ణాపూర్ పల్లె)వెళ్లే దారి..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న  వర్షాలకు చిత్తడిగా మారింది..సీసీ రోడ్డు పైన పెద్ద ఎత్తున ఇసుక పెరుకపోవడంతో  రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. కాలినడకన వెళ్లే వారు కానీ వాహనాల పై వెళ్లేవారు కానీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది..అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే సిసి  రోడ్డు పైన పేరుకుపోయిన ఇసుకను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.