గుర్రాల లక్ష్మయ్య ఆశయలను సాధిస్తాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

గుర్రాల లక్ష్మయ్య ఆశయలను సాధిస్తాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : గుర్రాల లక్ష్మయ్య ఆశయలను సాధిస్తామని జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం  భువనగిరి పట్టణ కాంగ్రెస్ నాయకులు గుర్రాల శ్రీనివాస్ తండ్రి గుర్రాల లక్ష్మయ్య దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిల్  పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పిట్టల   బాలరాజ్, లక్ష్మయ్య కుమారులు గుర్రాల నర్సింహా. జంగయ్య, శ్రీనివాస్. ఎల్లేష్. సంతోష, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.