ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో మే 3 నుంచి బ్రహ్మోత్సవాలు
![ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో మే 3 నుంచి బ్రహ్మోత్సవాలు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644b7ae21173e.jpg)
మే 3 నుంచి 13 వరకు ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మే 8న శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. యమునా ఘాట్లో చక్రస్నానం జరుగుతుంది. జమ్మూలో టీటీడీ ఆలయ నిర్మాణం జూన్ వరకు పూర్తవుతుంది. ఈ విషయాన్ని ఢిల్లీ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ ప్రశాంతి రెడ్డి తెలిపారు.