ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో  మే 3 నుంచి  బ్రహ్మోత్సవాలు

ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో  మే 3 నుంచి  బ్రహ్మోత్సవాలు

మే 3 నుంచి 13 వరకు ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మే 8న శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. యమునా ఘాట్​లో చక్రస్నానం జరుగుతుంది. జమ్మూలో టీటీడీ  ఆలయ నిర్మాణం జూన్​ వరకు పూర్తవుతుంది. ఈ విషయాన్ని ఢిల్లీ అడ్వైజరీ కమిటీ చైర్​పర్సన్​ ప్రశాంతి రెడ్డి తెలిపారు.