చిట్ ఫండ్ కేసులో విచారణకు రావాలి : సీఐడీ నోటీసులు 

చిట్ ఫండ్ కేసులో విచారణకు రావాలి : సీఐడీ నోటీసులు 

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో చెరుకూరి రామోజీ రావు, చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు. ఈ నెల 29 లేదా 31, ఏప్రిల్ 3 లేదా 6న అందుబాటులో ఉండాలని నోటిసులు జారీ. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. మార్చి 29, 31 లేదా ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు రావాలని  తెలిపారు. విచారణ వాళ్ల నివాసంలో కానీ, ఆఫీస్‌లో కానీ విచారించణకు హాజరుకావాలని ఆదేశించారు.