చిట్ ఫండ్ కేసులో విచారణకు రావాలి : సీఐడీ నోటీసులు
![చిట్ ఫండ్ కేసులో విచారణకు రావాలి : సీఐడీ నోటీసులు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_642285f78cdd4.jpg)
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో చెరుకూరి రామోజీ రావు, చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు. ఈ నెల 29 లేదా 31, ఏప్రిల్ 3 లేదా 6న అందుబాటులో ఉండాలని నోటిసులు జారీ. మార్గదర్శి చిట్ఫండ్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. మార్చి 29, 31 లేదా ఏప్రిల్ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు రావాలని తెలిపారు. విచారణ వాళ్ల నివాసంలో కానీ, ఆఫీస్లో కానీ విచారించణకు హాజరుకావాలని ఆదేశించారు.