పేకాట రాయుల్ల పట్టివేత

పేకాట రాయుల్ల పట్టివేత

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లోని హైదర్ గూడ లో SOT పోలీసుల దాడులు. హుడా పార్క్ లో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ బృందం. వారి వద్ద నుండి 90 వేల నగదు. మొబైల్ ఫోన్లు సీజ్. రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగింత. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.