చేగుర్ లో సాయిబాబా 14వ వార్షికోత్సవం | Mudra News

చేగుర్ లో సాయిబాబా 14వ వార్షికోత్సవం | Mudra News

ముద్ర, షాద్ నగర్ : నందిగామ మండలంలోని చేగుర్ గ్రామంలో సాయిబాబా 14వ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ఆలయంలోమంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవలో ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.