మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

 ముద్ర ప్రతినిధి: ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బల్మూరి వెంకట్ హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలంలోని లక్ష్మాజిపల్లి సిరిసేడు సీతంపేట బుజునూర్ వంతడుపుల టేకుర్తి మల్లన్నపల్లి గ్రామాలలో ఇటీవల పలు కారణాలతో మరణించిన కుటుంబాలను NSUI రాష్ట్ర అధ్యక్షుడు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బాల్మురీ వెంకట్ పరామర్శించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాడు అతని వెంట ఇల్లందకుంట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ సింగిరెడ్డి గోపాల్ రెడ్డి గొడిశాల పరమేష్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి నేరెళ్ళ సందీప్ గౌడ్ సతీష్ కిషన్ రెడ్డి రాంరెడ్డి ముద్రబోయిన రాములు పసునుటీ అన్వేష్ భోగం సాయిరాం అజయ్ తదితరులు ఉన్నారు