కరెంట్ షాక్ తో యువకుడు మృతి..
![కరెంట్ షాక్ తో యువకుడు మృతి..](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6423eb091eeb1.jpg)
ముద్ర, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో పసుల శ్యాంసోన్ (రవి) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి..హౌస్ వైరింగ్ చేస్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..