కరెంట్ షాక్ తో యువకుడు మృతి..

కరెంట్ షాక్ తో యువకుడు మృతి..

ముద్ర, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో  పసుల శ్యాంసోన్  (రవి) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి..హౌస్ వైరింగ్ చేస్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం..ఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..