కారు, ద్విచక్ర వాహనం ఢీ: ఒకరు మృతి..

కారు, ద్విచక్ర వాహనం ఢీ: ఒకరు మృతి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మండలం మొరంచపల్లి గ్రామ శివారులోని మోరంచ బ్రిడ్జిపై ఆదివారం కారు, బైక్ ను ఢీ కొనడంతో భూపాలపల్లి మండల రాంపూర్ గ్రామానికి చెందిన చెరుకు సిద్దయ్య (48) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.