ఉద్యమ నాయకుడు అందే సుభాష్ కు పరామర్శ - సెస్ చైర్మన్ చిక్కాల రామారావు
ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎఎంసి మాజీ చైర్మన్, బిఆర్ఎస్ ఉద్యమ నాయకులు అందె సుభాస్ ను సెస్ చెర్మెన్ చిక్కాల రామారావు గురువారం వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు.సుభాష్ కు ఇటీవలే ఆసుపత్రిలో మొకాళ్ళ చిప్ప కు ఆపరేషన్ అయ్యి ఇటీవల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సమాచారం తెలుసుకున్న సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , సెస్ డైరెక్టర్లు వరుస కృష్ణ హారి, సుధాకర్ , సీనియర్ నాయకులు డాక్టర్ రాజారాం , వీర్నపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు