కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

ముద్ర,తంగళ్లపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరామ్మకాలనిలో సర్పంచ్ భైరి శ్రీవాణి రమేష్  ఆధ్వర్యంలో లబ్ధిదారుకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.లబ్ధిదారులు గుడ్ల వసంత  1,00,116 రూపాయలచెక్కు ను అందజేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరి రమేష్, కార్యదర్శి సలీం,వార్డుమెంబెర్స్ బొద్దుల రాజేష్,దూస మహేందర్ ,సిఎ కళ్యాణి,అంగన్వాడీ కార్యకర్త శ్రావణి,సెస్ ప్రతినిధి పలుమారు రూప,మండల్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సాదుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.