ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
![ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650d6c8c5b8d5.jpg)
ముద్ర, సిరిసిల్ల:-రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం నిధులను నుండి ఐదు కోట్ల రూపాయలను కామారెడ్డి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తరలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నాగుల శ్రీనివాస్ బిజెపి పార్టీ సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 25 మంది కలిసి నిరసన తెలిపి రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.