టీఎస్​పీఎస్​సీ పేపర్​ లీకేజీపై కొనసాగుతున్న దర్యాప్తు

టీఎస్​పీఎస్​సీ పేపర్​ లీకేజీపై కొనసాగుతున్న దర్యాప్తు

టీఎస్​పీఎస్​సీ పేపర్​ లీకేజీపై దర్యాప్తు  కొనసాగుతోంది.  లీకైన పేపర్​ ఒకటి పది లక్షలకు అమ్మినట్లు గుర్తించారు. నిందితులుగా పది మందిని పోలీసులు గుర్తించారు.  నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.   ఉద్యోగి ప్రవీణ్​ను కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.