టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కొనసాగుతున్న దర్యాప్తు
![టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కొనసాగుతున్న దర్యాప్తు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640db1eb5abf2.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతోంది. లీకైన పేపర్ ఒకటి పది లక్షలకు అమ్మినట్లు గుర్తించారు. నిందితులుగా పది మందిని పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఉద్యోగి ప్రవీణ్ను కీలక వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.