ఎల్లారెడ్డిపేట మండలంలో కలెక్టర్ సందర్శన.. మన ఊరు మన బడి పనుల పరిశీలన

ఎల్లారెడ్డిపేట మండలంలో కలెక్టర్ సందర్శన.. మన ఊరు మన బడి పనుల పరిశీలన

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలలో కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఈవో రమేశ్ సందర్శించారు. మన ఊరు మన బడిలో భాగంగా నిర్మాణామవుతున్న పాఠశాల భవనంను పరిశీలించారు. పాఠశాలలలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.