వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిదే ప్రధాన పాత్ర : సీబీఐ
![వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిదే ప్రధాన పాత్ర : సీబీఐ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6448c61df3d95.jpg)
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిదే ప్రధాన పాత్ర అన్న సీబీఐ లాయర్. ఏ 1 బయట ఉండటంతో సాక్షులు ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నమన్న సీబీఐ లాయర్. హత్య చేయడమే కాదు, సాక్ష్యాలను చెరిపేశారు. వెంటనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ లాయర్. అన్ని ఆరోపణలు పరిశీలించాకే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న గంగిరెడ్డి లాయర్. దర్యాప్తు సంస్థల ముందు ఆయన 72 సార్లు హాజరయ్యారు. కొత్తగా గంగిరెడ్డిని విచారించాల్సింది ఏమీ లేదు.