కళ్ళు దుకాణం దగ్ధం

కళ్ళు దుకాణం దగ్ధం

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి సరిహద్దు వైన్స్ ప్రక్కన ఉన్న కళ్ళు దుకాణం నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న గీతా కార్మికులు  అక్కడికి వెళ్లేసరికి  పూర్తిగా నేలమట్టం అయిందని అందులో ప్లాస్టిక్ బాస్కెట్స్ తో పాటు కళ్ళు సీసాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సుమారు 60 వేల రూపాయలు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనకు పాల్పడిన బాధ్యులను వెంటనే పోలీసులు పట్టుకోవాలని గీతా కార్మికులు కోరుచున్నారు