సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ మండలానికి చెందిన 16 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.8,11,500 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే శ్యం. పద్మ దేవేందర్ రెడ్డి బుధవారం అందజేశారు.