ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు..

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు..

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండలంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని అధికారులు నాయకులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెల్గటూర్ లో గల మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ కూనమల లక్ష్మి, తాసిల్దార్ కార్యాలయం ఎదుట తహసిల్దార్ తో పాటుగా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో  సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు.