ప్రీతి కేసులో దోషులను శిక్షించాలి

ప్రీతి కేసులో దోషులను శిక్షించాలి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రీతి మృతి కేసులో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం బిజెపి, భారతీయ యువ మోర్చా, మహిళా మోర్చా సభ్యులు కలెక్టర్ వరుణ్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రీతి కేసు ఒక పథకం ప్రకారం కొనసాగిన లవ్ జిహాద్ కేసనీ వారు ఆరోపించారు.