అమరుల త్యాగం చిరస్మరణీయం.... ఎస్ ఎ రజాక్
![అమరుల త్యాగం చిరస్మరణీయం.... ఎస్ ఎ రజాక్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_649414c106f6b.jpg)
మద్దిరాల, ముద్ర: తెలంగాణ రాష్ట్ర సాధనే ద్వేయంగా 1200 మంది ప్రాణత్యాగం చేయడం చిరస్మరణీయం అని జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల పరిషత్తు కార్యాలయంలో అమరజీవి,మలిదశ ఉద్యమకెరటం, కాసోజ్ శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మద్దిరాల మండల BRS పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి గడించి , నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్ రావు, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి రావుల వెంకన్న, మండల ప్రచార కార్యదర్శి వడ్డాణం మధుసూదన్ ,మార్కేట్ కమిటీ డైరెక్టర్ లు సూరినేని తిర్మల్ రావు, పాతురి లింగారెడ్డి, తీగల వెంకన్న,సర్పంచ్ లు దామెర్ల వెంకన్న,లావుడియా వెంకన్న, వెలుగు వెంకన్న,ఎంపీటీసీ యేలేటి ఉమా మల్లా రెడ్డి, అధ్యక్షులు మారెల్లి యాకయ్య, రేసు వెంకన్న, బద్దం అమృతా రెడ్డి, నాయకులు నాగేల్లి శ్రవణ్, గుండాల మహేష్ యాదవ్, జిలకర చంద్రమౌళి , అక్కిరెడ్డి ఉపేందర్ రెడ్డి, సురారపు రాజు,బద్దం సంజీవ రెడ్డి, బెడద వెంకన్న, మల్లాల నర్సయ్య, పాలభిందల శ్రీను, వల్లపు రమేష్, రాంపాక నాగరాజు, సతీష్, ఉబ్బని జ్ఞాన సుందర్,కొరిపెల్లి మధు,L. వెంకన్న,సోమేశ్వర్ రావు,గోల్కొండ మల్లేష్, మోడం వెంకన్న ,కొండ నగేష్, తదితరులు పాల్గొన్నారు.*