కళికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..
![కళికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64044fb269deb.jpg)
ముద్ర, రుద్రoగి: కళికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్న రేవంత్. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని తెలిపిన స్థానికులు. ఇప్పటి వరకు పనులు అడుగు ముందుకు పడలేదన్న రైతులు..