సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల నియోజకవర్గం  దరూర్ మండలం  నిలహళ్లి గ్రామంలో చెనుగొని పల్లి, గద్వాల పట్టణంలో రాం నగర్ రామాలయం, రాఘవేంద్ర కాలనిలో, 19వ వార్డు శివరామంజనేయ గుడిలో  నిర్వహించిన  సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కనిర్దాస్ నరసింహ, కౌన్సిలర్ త్యాగరాజు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి  నాగేందర్ యాదవ్, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకుడు ఏకాంబర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి యం కె సత్యం, బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు యం కె. ప్రవీణ్, మోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు..