ఛత్తీస్ ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. మావోయిస్టులు భారీగా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునట్టు పోలీసులు తెలిపారు.