ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక సాయం అందజేత

 ముద్ర, తంగళ్ళపల్లి రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబనికి చెందిన ఎండి షాహిన్, షరీఫ్ దంపతుల కూతురు వివాహానికి సర్పంచ్ గణప శివజ్యోతి 5 వేల రూపాయలు, ఎంపీటీసీ బుస్స స్వప్న,25 కేజీల  బియ్యం,తంగళ్లపల్లి మండల మదీనా మజీద్ కమిటీ తరుపున అధ్యక్షులు హమీద్ 2 వేల రూపాయలు వితరణ చేశారు.ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గనుప మదన్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి,బి ఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, రాగిపెల్లి కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.