భూమి కోల్పోతే రైతులు రోడ్డున పడతారు..

భూమి కోల్పోతే రైతులు రోడ్డున పడతారు..

- నవాబుపేట సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ..

రోడ్డు నిర్మాణంలో భాగంగా భూమి కోల్పోతే రైతులు రోడ్డున పడతారు. వ్యవసాయంపై ఆధారపడి ఈ ప్రాంత రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటే రైతులు ఎలా బతకాలి. రైతులకు ప్రత్యామ్నాయంగా జీవనాధారం చూపిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.