భూమి కోల్పోతే రైతులు రోడ్డున పడతారు..
![భూమి కోల్పోతే రైతులు రోడ్డున పడతారు..](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6497da37d169c.jpg)
- నవాబుపేట సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ..
రోడ్డు నిర్మాణంలో భాగంగా భూమి కోల్పోతే రైతులు రోడ్డున పడతారు. వ్యవసాయంపై ఆధారపడి ఈ ప్రాంత రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటే రైతులు ఎలా బతకాలి. రైతులకు ప్రత్యామ్నాయంగా జీవనాధారం చూపిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.