పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తహసిల్దార్.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తహసిల్దార్.

మోత్కూర్ (ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని కొండాపురం గ్రామంలో గల 14వ పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం తహసీల్దార్ రాంప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనివాస్ ,మున్సిపల్ సిబ్బంది బిసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.