రంజాన్ వేడుకల్లో 'గుడి'

రంజాన్ వేడుకల్లో 'గుడి'

ముద్ర ప్రతినిధి, జనగామ : లింగాలఘనపూరం మండలం నెల్లుట్ల ఆర్టీసీ కాలనీలో  బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అజాం ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకల్లో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ వర్క్స్ కమిటీ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, మండల పార్టీ అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్,  సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు దూసరి గణపతి, దిశ కమిటీ సభ్యురాలు భాగ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మోటే వీరాస్వామి, పాక్స్ డైరెక్టర్ గుర్రం బాలరాజు, వెముల కృష్ణా రెడ్డి, జెగ్గం ఆనంద్, మార్కెట్ డైరెక్టర్స్ బుషిగంపల ఆంజనేయులు, సెవెల్లి మధు, బాల మల్లేష్, గోపాలదాసు ఉపేందర్, మబ్బు కరుణాకర్,  విష్ణు, సైదులు, స్వామి,  ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు