ఈ నెల 8 న తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్​ఎస్​ పిలుపు

ఈ నెల 8 న తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్​ఎస్​ పిలుపు

ఈ నెల 8 న తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్​ఎస్​ పిలుపునిచ్చింది. 8న హైదరాబాద్​లో ప్రధాని మోదీ పర్యటన  కార్యక్రమంలో నిరసన తెలపాలని బీఆర్​ఎస్​ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, విభజన హామీల పెండింగ్​ లపై నిరసన తెలపాలని నిర్ణయించింది. ఇప్పటికే బండి సంజయ్​ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.