తోటి కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

తోటి కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ముద్ర న్యూస్ రేగొండ:-రేగొండ మండలం  పెద్ద0పల్లి గ్రామ  కారోబార్ ఎర్రబాటి రాజు,ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా మృతుడు రాజు , కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి అనే ఉద్దేశంతో. తోటి కారోబర్ మిత్రులు శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రాజు చిత్రపటానికి పూలమాలవేసి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించరు. ఈ కార్యక్రమంలో ముష్కి రమేష్, రేగొండ మండలం కారోబార్ల యూనియన్ అధ్యక్షులు. కొత్తకొండ తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాయపల్లి సదానందం, జిల్లా కోశాధికారి రేపాక యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వీరా రావు, గౌరవ అధ్యక్షులు రఘుపతి, కోశాధికారి బిక్షపతి, సలహాదారుడు రమేష్, కార్యదర్శి పాల్గొన్నారు.