మంత్రి కేటీఆర్ ని కలిసిన జిల్లా పద్మశాలి నాయకులు

మంత్రి కేటీఆర్ ని కలిసిన జిల్లా పద్మశాలి నాయకులు

 సిరిసిల్ల టౌన్, ముద్ర: హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జిల్లా పద్మశాలి ముఖ్య నాయకులు సిరిసిల్ల శాసన సభ్యులు, మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ని మర్యాద పుర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ ని కలిసిన వారిలో టిఎస్పిటిడిసి చైర్మెన్ గూడురి ప్రవీణ్, రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గాజుల బాలయ్య, ప్రధానకార్యదర్శి దిడ్డి రాజు, కార్యదర్శి రిక్కుమల్లే సంపత్, సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు, పద్మశాలి సంఘ ప్రధానకార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు తాటిపాముల దామోదర్, ప్రధానకార్యదర్శి గౌడ రాజు, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్డగట్ల మురళి, చేరాల శ్రీనివాస్, ఏనుగుల ఎల్లయ్య ఇతర నాయకులు ఉన్నారు.