ఈ నెల 21 న ప్రజావాణి కార్యక్రమం రద్దు -కలెక్టర్
![ఈ నెల 21 న ప్రజావాణి కార్యక్రమం రద్దు -కలెక్టర్](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64e19f744cd87.jpg)
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:ఈ నెల 21వ తేదీ సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో వైన్ షాప్ లకు డ్రా విధానంలో దుకాణాలను కేటాయించే కార్యక్రమం ఉన్నందున ప్రజావాణి కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.