రాజన్న ను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

రాజన్న ను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

ముద్ర, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి వారిని ఆదివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా స్వామి వారికీ ప్రీతిపాత్ర మైన కోడె మొక్కు చెల్లించారు. అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు లడ్డు ప్రసాదం అందజేసినారు. విరివెంట పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.